BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ట్రంప్: త్వరగా ఒప్పందం కుదిరితే ఇరాన్పై దాడులు నిలిపివేస్తాం
ఇరాన్తో త్వరగా ఒప్పందం కుదిరితే ఆ దేశంపై దాడులను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఒప్పందానికి సంబంధించిన మౌలిక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, దాడులను వాయిదా వేయాలని ఇరాన్ కోరిందని ఆయన తెలిపారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా ఖండించింది.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో 39 పతకాలు, 4వ స్థానానికి చేరిక
భారత్ ఇప్పటివరకు 39 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈసారి భారత్ అత్యుత్తమ ప్రదర్శన బాక్సింగ్లోనే నమోదైంది. ఫైనల్కు ముందే బాక్సర్లు 10 పతకాలను ఖాయం చేసుకున్నారు.
‘‘ఓ మగ గొంతు ఇచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు పిల్లలను చంపేసినట్టు నా భార్య చెప్పింది’’
తాను బేస్మెంట్కు వెళ్లినప్పుడు, మొదట తన ఐదేళ్ల కుమార్తె కోరా కనిపించిందని పాట్రిక్ క్లాన్సీ సాక్ష్యం ఇచ్చారు. "పాప మెడ చుట్టూ ఒక బ్యాండ్ ఉంది, ఆమె బోర్లా పడి ఉంది" అన్నారు.వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ బ్యాండ్ తొలగించడానికి ప్రయత్నించానని కానీ, ఆ సమయంలో పాపలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు.
పిరుదుల పరిమాణం పెరగడానికి చికిత్స తీసుకున్న ఈ మహిళ 24 గంటల్లోనే ఎందుకు మరణించారు, ఈ చికిత్సలోని చీకటి కోణాలు ఏమిటి?
డెర్మల్ ఫిల్లర్ ఒక రకమైన జెల్. శరీరంలోని ఏ భాగానికైనా మరింత స్పష్టమైన ఆకృతిని ఇవ్వడానికి ఇంజెక్షన్ ద్వారా దీన్ని ఉపయోగిస్తారు. డెర్మల్ ఫిల్లర్స్, బోటాక్స్ వంటి చికిత్సలను ఇప్పుడు వైద్య ప్రక్రియలా కాకుండా ఒక సాధారణ సౌందర్య చికిత్సగా ప్రచారం చేస్తున్నారు.
కేంద్రం తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు పేపర్ లీకులను అడ్డుకోగలదా, సీజేపీ వాదనేంటి?
"ఈరోజు ఆమోదించిన బిల్లులో మీరు పేపర్ లీకైన తర్వాత పరిస్థితి గురించే వివరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఇవన్నీ దానికి సంబంధించినవే. అసలు పేపర్ లీక్ను అడ్డుకోవడానికి మీరు ఏం చేస్తున్నారనే దానిపై చర్చ జరగడం లేదు."
'పేలుడు పదార్థాలతో వచ్చిన మహిళను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు, ఒక్కసారిగా పేలుడు'
పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నట్లు 'నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీ' తెలిపింది.
కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్
దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం సాయంత్రం అనుమానిత తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు మరణించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే, ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ ఇంకా బాధ్యత ప్రకటించలేదు.
జైల్లో సింగర్లు, మ్యూజిక్ కాన్సర్ట్లు.. ట్యాక్సీలు, దుకాణాలు.. భయంకరమైన 'న్యూ బెల్' జైలు విచిత్రమైన కథ ఇది
ఆ జైలులో ఖైదీలే నడుపుకునే సొంత 'ట్యాక్సీలు' ఉంటాయి. బలంగా ఉండే ఖైదీలతోనే ఒక 'పోలీస్ వ్యవస్థ'.. వేయించిన దుంపలు, తినుబండారాలను అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి దుకాణాలు.. భయంకరమైన ఈ 'న్యూ బెల్' జైలు చూస్తే లోపల ఇంకో ప్రపంచం ఉందేమోననిపిస్తుంది. అసలేమిటీ విచిత్రమైన జైలు కథ..
Friendship Day: ఫ్రెండ్స్తో ఎక్కువగా గడిపితే ఆరోగ్యంగా ఉంటామా?
‘‘యుక్తవయసులో, మీరు వివిధ రకాల స్నేహితులతో సమయాన్ని గడుపుతుంటారు. ఆ సమయంలో మీరు కేవలం వివిధ అంశాలను తెలుసుకునేందుకే ఆసక్తి చూపుతుంటారు. పెద్ద వయసు వచ్చేటప్పుడు మీకు సాయపడని చాలా వరకు సంబంధాలను మీరు తెంచుకుంటూ వెళ్తారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూర్చే వారిని మాత్రమే మీరు ఉంచుకుంటారు’’ అని హేష్మతి తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































