జావా సముద్రంలో మునిగిన బోటు

వీడియో క్యాప్షన్, 100 మందికిపైగా గల్లంతు
జావా సముద్రంలో మునిగిన బోటు
ప్రచురణ

ఇండోనేసియాలోని జావా సముద్రంలో ప్రయాణికుల బోటు బోల్తా పడిన ఘటనలో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 129 మంది గల్లంతయ్యారు.

'విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' అనే ఈ ప్రయాణికుల బోటు తూర్పు జావాలోని సురబయా సిటీ నుంచి మొత్తం 243 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)