BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
డోనల్డ్ ట్రంప్ మరణాన్ని ఇరాన్ కోరుకుంటోందా? మొజ్తాబా ఖమేనీ సందేశం ఏం సూచిస్తోంది, ఇజ్రాయెల్ అమెరికాకు అందించిన నిఘా సమాచారం ఏమిటి
"వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. వాటి లక్ష్యం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అమెరికా అధ్యక్షుణ్ని హత్య చేస్తామన్న ఇరాన్ ప్రభుత్వ బెదిరింపును అమలు చేస్తే తక్షణమే మరిన్ని వేల క్షిపణులను ప్రయోగిస్తాం" అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇంట్లో వై-ఫై స్లోగా ఉందా? అయితే, ఈ నాలుగు కారణం కావొచ్చు
వై-ఫై నెట్వర్క్కు అడ్డుపడుతున్న గట్టిగా, మందంగా నిర్మించిన గోడలు లాంటి వాటి గురించి విన్నప్పుడు మీకు పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ, మరికొన్ని ప్రొడక్టులు, కారకాల గురించి వింటే మాత్రం మీకు కాస్త వింతగానే అనిపిస్తుంది. ఆ వస్తువులు, ప్రొడక్టుల గురించి ఓసారి చూద్దాం..
ఇరాన్ నుంచి అమెరికా అసలు ఏం కోరుకుంటోంది?
హార్ముజ్ జలసంధి విషయంలో ఈ వారం జరిగిన ఘర్షణలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాషింగ్టన్ పేర్కొన్నప్పటికీ.. ఇరువర్గాలు చర్చలు కొనసాగించేందుకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు.
ఎస్. జానకి: శ్రోతల చెవుల్లో అమృతం చిలికిన మధుర గాయని కన్నుమూత
దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధిగాంచిన జానకి 88 ఏళ్ల వయసులో మైసూరులో కన్నుమూశారని బంధువులు ధృవీకరించారు. సినీ పాటల పూదోటలో ఆమె పేరుతో పూసిన పువ్వులు ఎన్నో. అవి ఎన్నటికీ రాలిపోవు. తెలుగు ప్రేక్షకుల మది నుంచి చెరిగిపోవు. ఆమె వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారు.
హవానా సిండ్రోమ్: అమెరికా గూఢచారులను వింత శబ్దాలతో విసిగిపోయేలా చేసిన ఈ వ్యాధి ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు?
హవానా సిండ్రోమ్ అనే అంతుపట్టని నాడీ సమస్య బాధితులకు అమెరికా ప్రభుత్వం రూ. 28 కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. క్యూబాలో అమెరికా గూఢచారులు, దౌత్యవేత్తలను వేధించిన ఈ విచిత్ర అనారోగ్యం వెనుక రహస్య శబ్ద ఆయుధాలు ఉన్నాయనే అనుమానాలున్నాయి. ఇంతకీ ఏమిటీ హనావా సిండ్రోమ్?
వియత్నాం : భారత పర్యటకుల బోటు బోల్తా, 15 మంది మృతి
ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో 32 మంది భారతీయ పర్యటకులతో వెళ్తున్న స్పీడ్బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందారు. బలమైన గాలులు, భారీ అలల మధ్య వియత్నాం రక్షణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులలో తెలుగు రాష్ట్రాలవారు ఉన్నారనే ప్రాథమిక సమాచారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ నుంచి కిందకు పడిపోతున్న ప్రయాణికుడిని కాపాడిన తోటి ప్రయాణికులు
ఆ ప్రయాణికుడు తల నుంచి భుజాల వరకు కిటికీ నుంచి బయటకు తలకిందులుగా వేలాడారని, ఇతర ప్రయాణికులు ఆయన్ను లోపలికి లాగారని తోటి ప్రయాణికులు స్థానిక మీడియాకు చెప్పారు. విమానం ఇంజిన్ ముక్కలు తగలడం వల్లే కిటికీ పగిలిపోయిందని విమానంలో ఉన్నవారు చెప్పారు. అయితే, ర్యాన్ఏయిర్ దీనిపై ఇంకా స్పందించలేదు.
టీటీటీఎస్: గర్భంలోని ఏకరూప కవలల్లో ఒకరు అసాధారణంగా పెరుగుతూ, మరొకరు ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొనే ఈ సమస్యకు ఓ వినూత్న చికిత్స దారి చూపిందా?
ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్) బారినపడిన కవల పిండాల మధ్యన రక్తప్రసరణ అసమానంగా ఉంటుంది. దీనివల్ల ఒక శిశువు ప్రమాదకరస్థాయిలో ఎదుగుదల లోపానికి గురవుతుంది మరొక శిశువు అసాధారణంగా పెరుగుతుంది. ఇది ఇద్దరి ప్రాణాలకు ముప్పే.
తెలంగాణలో కాలేజీ అడ్మిషన్లలో 2 శాతం స్పోర్ట్స్ కోటా.. ‘బీబీసీ తెలుగు’ చర్చాకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి వెల్లడి
తెలంగాణలో స్కూల్ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహమిచ్చేందుకు, టెన్త్, 12వ తరగతి తర్వాత కాలేజీ అడ్మిషన్ల విషయంలో స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం కేటాయించనున్నట్లు క్రీడల వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































