'రూ.300 కూలి కోసం కర్నూలు నుంచి గుంటూరుకు వస్తాం'
'రూ.300 కూలి కోసం కర్నూలు నుంచి గుంటూరుకు వస్తాం'
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రధానంగా మిర్చి ఏరే పనులకు కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వ్యవసాయ కార్మికులు వేల సంఖ్యలో వస్తుంటారు.
ఇలా దాదాపు పదేళ్లుగా రాయలసీమ జిల్లాల నుంచి కార్మికులు వస్తున్నారు. ఏటేటా వారి సంఖ్య పెరుగుతోందని, ఇక్కడ వారికి పనులు అప్పగిస్తున్న గుంటూరు జిల్లా రైతులు చెబుతున్నారు.
అసలు ఇలా వ్యవసాయ పనుల కోసం వస్తున్న ఈ కూలీల జీవన విధానం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొనే సమస్యలేమిటి, వాటిపై ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? అనే విషయాలపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









